తాడేపల్లి (ప్రజా అమరావతి):
*జనసేన అధినేత పవన్కల్యాణ్పై మంత్రి పేర్నినాని తీవ్ర విమర్శలు.!*
ప్రభుత్వం థియేటర్లను మూసివేయించిందని పవన్ వ్యాఖ్యానించారు, ఏపీలో 1100 థియేటర్లు ఉంటే 800 థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయ్
*తెలంగాణలో 519కి గానూ 413 థియేటర్లలో మాత్రమే సినిమాలు ఆడుతున్నాయ్*
తెలంగాణలో కంటే ఏపీలోనే సినీ నిర్మాతలకు ఎక్కువ షేర్ వస్తోంది
*సినీ ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందిపెట్టిందో పవన్ చెప్పాలి? అని మంత్రి ప్రశ్న*
పవన్కు కేంద్రంలో సినిమా లేదని.. అంతా సొల్లు చెబుతారని విమర్శించారు.
*టాక్స్లు, జిఎస్టీ ఎందుకు కట్టాలని కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచన*
తమ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో పవన్ కల్యాణ్ చెప్పాలని సూటిగా ప్రశ్న
*రిపబ్లిక్ ఇండియా కాబట్టే.. మీరు ఏం వాగినా చెల్లుతోందన్న మంత్రి పేర్నినాని*
కోడికత్తి కేసును ఎన్ఐఏ విచారిస్తోందని, వివరాలు అమిత్షాను అడిగి తెలుసుకోండని సూచన
*'మా' ఎన్నికల్లో ఓట్ల కోసమే పవన్ తాపత్రయం*
వకీల్సాబ్ సినిమాకు ఏపీలో వచ్చిన నిర్మాతల షేర్ రూ.50 కోట్లపైనే అని తెలిపారు.
*వకీల్సాబ్ సినిమాకు తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ షేర్ వచ్చింది*
పవన్కల్యాణ్ ఇష్టానుసారం మాట్లాడితే తాట తీస్తామని మంత్రి పేర్నినాని హెచ్చరించారు.
*రెండు చోట్లా ఓడిపోయినవాడు సన్నాసి కాదా? అని ఆయన ప్రశ్నించారు.*
*తాను సన్నాసి అయితే.. పవన్ సన్నాసిన్నర అని మండిపడ్డారు.*
*ప్రభుత్వంపై పవన్ అవాకులు, చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.*
addComments
Post a Comment