శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి): రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ BS భానుమతి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. జస్టిస్ BS భానుమతి గారి కుటుంబమునకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరము జస్టిస్ BS భానుమతి గారికి ఆలయ ప్రధానార్చకులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ వారు మరియు ప్రధానార్చకులు శ్రీ లింగంభొట్ల దుర్గాప్రసాద్ గారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటoను అందజేసినారు.
addComments
Post a Comment