అమరావతి (ప్రజా అమరావతి);
క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డైరీని ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
ప్రభుత్వ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎస్ సమీర్ శర్మ, జీఏడీ కార్యదర్శి ఆర్ ముత్యాలరాజు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు సీఎస్ పి ప్రశాంతి.
addComments
Post a Comment