అమరావతి (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రెవేట్ లిమిటెడ్ (జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ) రూ. 1,05,00,000 విరాళం.
కోవిడ్ – 19 నివారణకు సీఎం శ్రీ వైఎస్ జగన్ తీసుకున్న సమర్ధవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని ఈ సందర్భంగా సీఎంకి వివరించిన జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆర్. వీరమణి.
విరాళానికి సంబంధించిన డీడీని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్కు అందజేసిన జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆర్. వీరమణి, జెమ్ గ్రానైట్స్ డైరెక్టర్ ఆర్.గుణశేఖరన్, పాల్గొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.
addComments
Post a Comment