ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన మహారాష్ట్రకు చెందిన రైతు కాకాసాహెబ్‌ లక్ష్మణ్‌ కాక్డే.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన మహారాష్ట్రకు చెందిన రైతు కాకాసాహెబ్‌ లక్ష్మణ్‌ కాక్డే.



కాక్డేని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌.


శ్రీ వైఎస్‌ జగన్‌పై ఉన్న అభిమానంతో మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లా నుంచి 800 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతూ తాడేపల్లి వచ్చిన కాక్డే,  ఈ నెల 17 న అక్కడి నుంచి బయలుదేరిన కాక్డే.

Comments