ఉద్యోగుల టవర్ల నిర్మాణానికి రూ.1,732.31 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం.
*ఉద్యోగుల టవర్ల నిర్మాణానికి రూ.1,732.31 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం* *•కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇప్పటి వరకూ 71 సంస్థలకు 1,050 ఎకరాలు కేటాయింపు* *రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ* అమరావతి, మే 5 (ప్రజా అమరావతి): రాష్ట్ర రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో గజిటెడ్ మరి…