జూనియర్ అసిస్టెంట్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన చావలి సునీల్!.
జూనియర్ అసిస్టెంట్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన చావలి సునీల్! మంగళగిరి (ప్రజా అమరావతి ); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీ. చావలి సునీల్ గారి చాంబర్లో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న వేళాంగిణి యొక్క సోదరి మానసిక పరిస్థితి బాగోలేక పోవడం అలాగే ఇటీవల ఆమె బావ కూడా చనిపోవడం జరిగింద…
Image
నూతన రైస్ కార్డులకు, మార్పులు చేర్పుల నమోదు నేటి నుండి అవకాశం.
*నూతన రైస్ కార్డులకు, మార్పులు చేర్పుల నమోదు నేటి నుండి అవకాశం * *•దగ్గర్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం* *•వారం రోజుల తదుపరి వాట్సాప్ గవర్నెన్సు ద్వారా సేవలు అందుబాటులోకి* *•జూన్ మాసంలో స్మార్టు  కార్డుల రూపంలో రైస్  కార్డుల జారీకి సన్నాహాలు* *రాష్ట్ర ఆహార &  పౌర సరఫ…
Image
కొత్త సిటీ ఆర్డినరీ బస్సును పరిశీలించిన సంస్థ ఎం. డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్.(R).
కొత్త సిటీ ఆర్డినరీ బస్సును పరిశీలించిన సంస్థ ఎం. డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్.(R) విద్యాధరపురం జోనల్ వర్క్ షాప్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న నూతన బస్సు బాడీ  అధికారులను, సిబ్బందిని అభినందించిన ఎం.డి.  నిర్మాణ నివేదిక కోరిన ఎం.డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు,              ఐ.…
Image
ప్రతి ఇంటికి ఒక వ్యాపార వేత్త ఉండాలీ.
తాడేపల్లి  (ప్రజా అమరావతి):   రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు,   పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పి.నారాయణ  పర్యవేక్షణలో మిషన్ డైరెక్టర్ MEPMA శ్రీ ఎన్. తేజ్ భారత్, I.A.S  Livelihoods & Entrepreneurship Acceleration Plan (LEAP) పై ఒకదిన కార్యాగ్రామాన్ని 20…
Image
రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శన.
రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శన.  కొల్లిపర (ప్రజా అమరావతి); అత్తోట గ్రామంలో గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలోని వ్యవసాయ కళాశాల, బాపట్ల విద్యార్థినులు ఏరువాక కేంద్రం లాం గుంటూరు వారి ఆధ్వర్యంలో  రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు.…
Image
జగన్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా SC క్రైస్తవులను, ఎస్సి హిందువులుగా నమోదు.
జగన్  ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా SC క్రైస్తవులను, ఎస్సి హిందువులుగా నమోదు   గుంటూరు (ప్రజా అమరావతి); జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి, గుంటూరు జిల్లాలోని, చేబ్రోలు లో ఒక ప్రకటన చేస్తూ, జగన్  ప్రభుత్వంలో సచివాలయ సిబ్బంది ఆన్ లైన్ డేటా బేస్ తయారు చేసేటప్పుడు, …
Image