ఓటర్ల జాబిత సవరణ పారదర్శకంగా జరగాలి.
ఓటర్ల జాబిత సవరణ పారదర్శకంగా జరగాలి* *కేంద్ర ఎన్నికల సంఘంపై పూర్తి నమ్మకం ఉంది* *ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష  సమావేశానికి హాజరైన టీడీపీ నేతలు* *కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమైన టీడీపీ నాయకులు* *ఎన్నికల విధానాల్లో సంస్కరణలపై సూచనలు చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు* డిల్లీ (ప్రజా అమరా…
Image
భారతదేశం రికార్డు స్థాయిలో తొలి త్రైమాసిక ఎగుమతులు నమోదు చేసింది; వ్యాపార లోటు భారీగా తగ్గింది: FIEO అధ్యక్షుడు శ్రీ ఎస్. సీ. రల్హాన్
భారతదేశం రికార్డు స్థాయిలో తొలి త్రైమాసిక ఎగుమతులు నమోదు చేసింది; వ్యాపార లోటు భారీగా తగ్గింది: FIEO అధ్యక్షుడు శ్రీ ఎస్. సీ. రల్హాన్ న్యూఢిల్లీ, జూలై 15, 2025 (ప్రజా అమరావతి):  2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో భారత్ ఎగుమతులు చారిత్రక స్థాయిని సాధించాయి. వస్తువులు మరియు సేవల కలిపిన ఎగు…
సీమకు జలసిరులు.
*సీమకు జలసిరులు *  *హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి* *3,850 క్యూసెక్కులకు పెరిగిన కాలువ సామర్ధ్యం* *వంద రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం*  *జీడిపల్లి రిజర్వాయర్ వరకూ నీళ్లు తరలింపు* *రోజు వారీ టార్గెట్లు పెట్టి పనులు పూర్తి చేయించిన సీఎం*  *ఈ నెలాఖరుకు కుప్పం, పుంగనూర…
Image
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ.
*కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ * *రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ఇరువురు మధ్య చర్చ* *నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె. సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీతోనూ సీఎం సమావేశం* న్యూఢిల్లీ, జూలై15 (ప్రజా అమరావతి):        కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.…
Image
విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందులు దుకాణాల పై ఉమ్మడిదాడులు.
అమరావతి (ప్రజా అమరావతి); విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందులు దుకాణాల పై ఉమ్మడిదాడులు        రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనములు, ఎరువులు మరియు పురుగుమందులు సరసమైన ధరలకు  అందించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి  శ్రీ నారా చంద్ర బాబు నాయుడు  ఆదేశములతో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డై…
Image