నూతన ఈఓ గా ఛార్జి తీసుకున్న శ్రీ కె.ఎస్.రామారావు.


శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ:

 విజయవాడ (ప్రజా అమరావతి);


ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో నూతన ఈఓ గా ఛార్జి తీసుకున్న శ్రీ కె.ఎస్.రామారావు. 



శ్రీ అమ్మవారిని దర్శించుకొని, వేదపండితుల ఆశీర్వచనం అనంతరం భాద్యతలు స్వీకరించిన నూతన ఈఓ ..


గత ఈఓ భ్రమరాంబ కి వేదపండితుల ఆశీర్వచనం, ప్రసాదములు, అమ్మవారి చిత్రపటం, వస్త్రములు అందజేసి, గౌరవ మర్యాదలతో వీడ్కోలు పలికిన నూతన ఈఓ .


అందరి సమన్వయముతో దసరా ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తామన్న నూతన ఈఓ .

Comments