హోటల్లో ప్లేట్లు కప్పులు కడిగిన పెమ్మసాని
తెనాలి (ప్రజా అమరావతి);
ఇండియాలో అత్యంత థనవంతుడైన MP అభ్యర్థి పెమ్మసాని చంద్ర శేఖర్ తాను పనిమీద గౌరవంతో (Dignity of Labour )ను పట్టించుకోకుండా చిన్న హోటల్లో టీకప్పుల ప్లేటులు కడిగినానని చెప్పారు. మునిసిపల్ బడి లో నాణ్యమైన విద్యతో ఈ స్థాయికి వచ్చానని అన్నారు.
గురువారం తెనాలిలో మాట్లాడుతూ ప్రశాంతమైన తెనాలి లో KD లు రౌడీలు గత 5 సం॥నుండి పోలీసథికారుల అండతో విజృంభిస్తున్నారని వారికి డెల్టాటైగర్ ఆలపాటి, తాను, మనోహర్లు నెలలోనే గట్టిగా బుథ్థి చెబుతామని అన్నారు. తన వారికి ఓ రౌడీ బెదిరించిన దానికి ఘాటుగా స్పందిస్తూ "తాను పల్నాడుకు చెందిన వాణ్ణణి ఇటువంటి ఉడుత ఊపులు ఉపే చిల్లర సెటిల్మెంట్ల రౌడీల భయపడే ప్రసక్తేలేదని తాను బాల్యంలోనే బాంబులు చూశానని తెనాలిలో రౌడీ చేష్టలు చేస్తే సహించేది లేదని అన్నారు.
addComments
Post a Comment