రెండేళ్ళ పాలనకు నిదర్శనం..మరో మూడేళ్ల పాలనకై మార్గనిర్దేశనం : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);.


రెండేళ్ళ పాలనకు నిదర్శనం..మరో మూడేళ్ల పాలనకై మార్గనిర్దేశనం : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.



పరిశ్రమల శాఖ  మంత్రి క్యాంప్ కార్యాలయంలో పండగ వాతావరణం.


ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా గెలుపొందిన పంచాయతీ సమరంలో గెలుపొందిన సర్పంచ్ లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.


సర్పంచ్ లకు ఆహ్వానం పలుకుతూ వైసీపీ పార్టీ కండువా కప్పి అభినందనలు తెలుపుతున్న మంత్రి గౌతమ్ రెడ్డి.


ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ముద్ర.


ఉదయం 11 గం.ల నుంచి ఆత్మకూరు నియోజకవర్గవ్యాప్తంగా గెలుపొందిన 112 మంది సర్పంచ్ లను పంచాయతీలవారీగా కలుస్తున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి.


పంచాయతీ ఎన్నికల్లో విజయపరంపర సమిష్ఠి విజయంగా పేర్కొన్న మంత్రి మేకపాటి.


పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అంచనాలను అందుకోవడం పట్ల మంత్రి సంతృప్తి.


క్యాంప్ కార్యాలయమంతా ప్రజలు, పార్టీ శ్రేణులతో ఫుల్ జోష్.


అరమరికలు లేకుండా గెలుపే లక్ష్యంగా పని చేసిన  అందరినీ పేరుపేరునా పలకరించి ప్రశంసిస్తున్న మంత్రి గౌతమ్ రెడ్డి.


ముఖ్యమంత్రి పరిపాలనతో పంచాయతీ ఎన్నికల్లో విజయం సులభమైందని వెల్లడి.


నియోజకవర్గంలోని మర్రిపాడు,అనంతసాగరం, ఆత్మకూరు రూరల్ మండలాల్లో వార్ వన్ సైడ్.


స్వాతంత్ర్యం తర్వాత గెలిచినవి కొన్ని, దశాబ్దాల తర్వాత పాగా వేసినవి ఇంకొన్ని.


మంత్రి స్వగ్రామం, మండలస్థాయి నాయకులున్న కీలక గ్రామ పంచాయతీలలో  భారీ మెజారిటీతో ఎగిరిన వైసీపీ జెండా.


బట్టేపాడు వంటి గ్రామ పంచాయతీలో తొలిసారిగా పాగా.


Comments