శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రివర్యులు శ్రీమతి పుష్పశ్రీవాణి దంపతుల వారు శ్రీ అమ్మవారి దర్శనార్థం శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు దంపతుల వారికి ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీఅమ్మవారి ప్రసాదములు, చిత్రపటంను అందజేసినారు.

Comments