రైతుల ఉత్పత్తుల విక్రయాలకు అనువైన మౌలిక సదుపాయాలను కల్పించాలని సీఎం ఆదేశించారు -మంత్రులు


విజయవాడ (ప్రజా అమరావతి);



రెండో దశ  మార్కెట్ యార్డుల 

నాడు -నేడు (మార్కెట్ యార్డుల ఆధునీకరణ) పై సమీక్ష చేసిన మంత్రులు కన్నబాబు , అనిల్ కుమార్ యాదవ్ , ఉన్నతాధికారులు 


రైతుల ఉత్పత్తుల విక్రయాలకు అనువైన మౌలిక సదుపాయాలను కల్పించాలని సీఎం ఆదేశించారు -మంత్రులు 



నాడు నేడు మొదటి దశలో 

రూ 212 కోట్లతో అభివృద్ధి పనులు చేయిస్తున్నాం -


రెండో దశ నాడు నేడు ప్రణాలిక , కార్యాచరణపై ఉన్నతాధికారులతో  సుదీర్ఘంగా చర్చించిన మంత్రులు 


నెల్లూరు జిల్లా మార్కెటింగ్ యార్ట్ అభివృద్ధి పనులు, మరో మార్కెట్ యార్డు ఏర్పాటు చేసే అంశంపై  చర్చ 


వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తూ, నూతన షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణాలు తదితర అంశాలపై చర్చ .


మార్కెట్  యార్డుల  ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకుకోవాలని ఆదేశించిన మంత్రులు 


నూతన రైతు బజార్లలో కావాల్సిన మౌలిక సదుపాయాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన మంత్రులు 


మార్కెటింగ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్ది 

మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న , ఇతర ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసిన మంత్రులు



Comments