మన బడి నాడు-నేడు పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులు

 కర్నూలు, జూలై 14 (ప్రజా అమరావతి);


నేడు  కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి మన బడి నాడు-నేడు పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులు


పురోగతి పై డిప్యూటీ డిఈఓలు, పంచాయతీ రాజ్, సమగ్ర శిక్ష, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీఈ డబ్ల్యు ఐడిసి ఈఈలు, డిఈలు, ఏఈలు, మండల విద్యా శాఖ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ గారు.


జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్, డిఈఓ సాయి రామ్, సర్వ శిక్ష అభియాన్ పిఓ డాక్టర్ వేణుగోపాల్, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్ఈ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ డిఈఓలు, పంచాయతీ రాజ్, సమగ్ర శిక్ష, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీఈ డబ్ల్యుఐడిసి ఈఈలు, డిఈలు, ఏఈలు, మండల విద్యా శాఖ అధికారులు, తదితరులు.



Comments