శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.జె.పి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వీరికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి గారు శ్రీఅమ్మవారి ప్రసాదములు అందజేసినారు.
addComments
Post a Comment