నూతన వధూవరులు పృధ్వి, లిఖిత దంపతులకి శుభాకాంక్షలు తెలిపిన సిఎం. August 21, 2021 • GUDIBANDI SUDHAKAR REDDY విజయవాడ (ప్రజా అమరావతి);విజయవాడ గుప్తా కళ్యాణ మండపంలో జరిగిన ఐఏఎస్ అధికారులు కె ప్రవీణ్ కుమార్, కె.సునీత దంపతుల కుమారుడి వివాహ రిసెప్షన్ కి హాజరైన సిఎం శ్రీ వైఎస్.జగన్.నూతన వధూవరులు పృధ్వి, లిఖిత దంపతులకి శుభాకాంక్షలు తెలిపిన సిఎం. Comments
addComments
Post a Comment