ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్కు రాఖీ కట్టిన విజయవాడ మేయర్ ఆర్ భాగ్యలక్ష్మి, August 21, 2021 • GUDIBANDI SUDHAKAR REDDY విజయవాడ (ప్రజా అమరావతి);రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్కు రాఖీ కట్టిన విజయవాడ మేయర్ ఆర్ భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే విడదల రజని, ఏపీ వడ్డీ కార్పొరేషన్ ఛైర్మన్ గాయత్రి సంతోషిణి. Comments
addComments
Post a Comment