విజయవాడ (ప్రజా అమరావతి);
ఏపీలోని పులివెందులలో ఆగ్రో ఎకలాజికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ను జర్మన్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం - మంత్రి కన్నబాబు
వ్యవసాయ రంగంలో మరింత నాణ్యమైన పరిశోధనలు, సిబ్బందికి పూర్తి స్థాయిలో సాంకేతిక అవగాహన కోసం సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారు. - కన్నబాబు
ఆ మేరకు ఏపీ లోని పులివెందులలో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.- కన్నబాబు
దీనికోసం చర్చించేందుకు వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబును కలిసిన జర్మని కెడబ్ల్యూఎఫ్ బ్యాంకు భారత ప్రతినిధులు సంగీతా అగర్వాల్ , సందీప్ సిన్హా తో పాటు ప్రకృతి వ్యవసాయపు ఉన్నతాధికారులు విజయ కుమార్ , రామారావు తదితరులు
ఈ శిక్షణా కేంద్రం కోసం
రూ.170 కోట్ల గ్రాంటును మంజూరు చేసేందుకు జర్మనీ అంగీకరించింది - మంత్రి కన్నబాబు
ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా వచ్చే ఏప్రిల్ నుంచి శిక్షణా తరగతులు నిర్వహించనున్నాం - కన్నబాబు
ప్రకృతి సేద్యంపై పరిశోధనలతో పాటు వ్యవసాయ సిబ్బందికి సాంకేతిక శిక్షణ అందించడం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం - మంత్రి కన్నబాబు
---///------/
జారీ చేసిన వారు
పేషీ , మంత్రివర్యుల కార్యాలయం
addComments
Post a Comment