ఏపీలోని పులివెందులలో ఆగ్రో ఎకలాజికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ను జర్మన్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం - మంత్రి కన్నబాబు


విజయవాడ (ప్రజా అమరావతి);


ఏపీలోని  పులివెందులలో ఆగ్రో ఎకలాజికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ను జర్మన్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం - మంత్రి కన్నబాబు


వ్యవసాయ రంగంలో మరింత నాణ్యమైన పరిశోధనలు, సిబ్బందికి పూర్తి స్థాయిలో సాంకేతిక అవగాహన కోసం సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారు. - కన్నబాబు 


ఆ మేరకు ఏపీ లోని పులివెందులలో ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.- కన్నబాబు 


దీనికోసం చర్చించేందుకు వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబును  కలిసిన జర్మని కెడబ్ల్యూఎఫ్ బ్యాంకు భారత ప్రతినిధులు సంగీతా అగర్వాల్ , సందీప్ సిన్హా తో పాటు ప్రకృతి వ్యవసాయపు ఉన్నతాధికారులు విజయ కుమార్ , రామారావు తదితరులు 


ఈ  శిక్షణా కేంద్రం కోసం 

రూ.170 కోట్ల గ్రాంటును మంజూరు చేసేందుకు జర్మనీ అంగీకరించింది - మంత్రి కన్నబాబు 


ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా వచ్చే ఏప్రిల్ నుంచి శిక్షణా తరగతులు నిర్వహించనున్నాం - కన్నబాబు 


ప్రకృతి సేద్యంపై పరిశోధనలతో పాటు వ్యవసాయ సిబ్బందికి సాంకేతిక శిక్షణ అందించడం ఈ  కేంద్రం ముఖ్య ఉద్దేశం - మంత్రి కన్నబాబు 


---///------/


జారీ చేసిన వారు 

పేషీ , మంత్రివర్యుల కార్యాలయం

Comments