యర్రాతివారిపల్లెలో జరిగిన సదుం ఎల్లమ్మ బాలాలయ స్థాపన మహోత్సవం లో పాల్గొన్న

 చిత్తూరు (ప్రజా అమరావతి); సదుం మండలం యర్రాతివారిపల్లెలో జరిగిన సదుం ఎల్లమ్మ బాలాలయ  స్థాపన మహోత్సవం లో పాల్గొన్న రాష్ట్ర


పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి మరియు భూగర్భ గనులశాఖ మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి,మరియు కుటుంబ సభ్యులు.

Comments