శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేదపండితులు
కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ G.V.D.N లీలా కుమార్ స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు వేదపండితులు అర్చక స్వాములు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసినారు.
addComments
Post a Comment