శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):    విజయవాడ కు చెందిన డి.ఎస్.పి శ్రీ ఆర్.ప్రసాద్ గారు మరియు కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారికి సుమారు 20.5 గ్రాములు బరువు కలిగిన బంగారు ఏనామిల్ గాజులు -2 నెం.లు ను శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానమునకు విరాళముగా అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము  శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.

Comments