అమరావతి (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ బోర్డ్ మెంబర్ మిలింద్ కే. నర్వేకర్.
*టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన మిలింద్ కే.నర్వేకర్, కుటుంబ సభ్యులు*
*ఈ సందర్భంగా సీఎంని కలిసిన మహారాష్ట్ర శివసేన సెక్రటరీ సూరజ్ చవాన్.*
addComments
Post a Comment