*అనంతపురంలో పీఏసీ చైర్మన్ శ్రీ పయ్యావుల కేశవ్ గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ*
అనంతపురం (ప్రజా అమరావతి);
ప్రభుత్వం అసమర్థత వల్ల విద్యుత్ రంగంలో తప్పులు .
రాయలసీమ పవర్ ప్లాంట్ ను మూసివేశారు.
అత్యధిక ధరలకు విద్యుత్ ను బయట నుంచి కోనుగోలు
చేయడం ఎవరిదీ తప్పు...!
ట్రూ అప్ పేరు ఎక్కడి నుంచి వచ్చింది..
ట్రూ అప్ ఛార్జీలను ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు.
ప్రభుత్వ తప్పిదాలకు ఈఆర్ సి తలదించుకునే పరిస్థితి వచ్చింది.
విద్యుత్ రంగ సంస్థలో జరుగుతున్న వాటికి బాధ్యులెవరూ....!
ఎనర్జీ డిపార్ట్ మెంట్ తప్పిదాలు చేస్తోంది.
ఈఆర్ సి ప్రజల పక్షాన నిలబడాలి.
ట్రూ అప్ ఛార్జీలు ఒకే రాష్ట్రం మూడు బిల్లులు లా తయార్తెయింది పరిస్థితి.
సబ్ స్టేషన్లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఈ పరిస్థితికి కారణం ఎవరూ .
ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలప్తె ఈఆర్ సి ఎందుకు మాట్లాడడం లేదు...!
ప్రభుత్వ బకాయిలు చెల్లించకపోవడం వల్లనే ప్రజలప్తె భారం.
మీరు ఇచ్చిన ఆదేశాలను , జీవోలను విత్ డ్రా చేయండి.
ఈఆర్ సి లోని పెద్దలు సామాన్యల వద్ధకు వెళ్లి పబ్లిక్ హియిరింగ్ పెట్టాలి...
addComments
Post a Comment