శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ  శాఖ మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు  మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.   మంత్రివర్యుల కుటుంబం నకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరం, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్  మరియు కార్యనిర్వహణాధికారి  శ్రీ అమ్మవారి  ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.

Comments