చిత్తూర్ (ప్రజా అమరావతి);
సదుం మండలం ఎర్రాతివారిపల్లిలో ఎల్లమ్మ ఆలయ పునఃనిర్మాణం కుంభాభిషేకం లో సతీసమేతంగా పాల్గొన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .
కుటుంభ సమేతంగా పూజలు నిర్వహించిన మంత్రివర్యులు
మూడు రోజుల కార్యక్రమం లో మొదటి రోజు గణపతి హోమం
పూజలో పాల్గొన్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధ్ రెడ్డి దంపతులు, హాజరైన చిత్తూర్ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు.
addComments
Post a Comment