ఏపీ పర్యటనలో ఉన్న సీజేఐ నూతలపాటి వెంకటరమణకు రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు.


విజయవాడ (ప్రజా అమరావతి);


ఏపీ పర్యటనలో ఉన్న సీజేఐ నూతలపాటి వెంకటరమణకు రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు.



విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన తేనీటి విందుకు హాజరైన సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ.


జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణను సాదరంగా ఆహ్వనించి హై టీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ దంపతులు..  


ముఖ్యమంత్రితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎంలు, మంత్రులు.


ఈ కార్యక్రమానికి హాజరైన సుప్రింకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి, ఏపీ, తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌లు, రెండు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు.

Comments