పీఆర్‌సీ నివేదికను సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌కి అందజేసిన చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ.


అమరావతి (ప్రజా అమరావతి);


ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో పీఆర్‌సీ నివేదికను సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌కి అందజేసిన చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ.



హాజరైన రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు.

Comments