శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి): చనుమొలు నగర్, విజయవాడ కు చెందిన శ్రీ టాల్ల సత్తిరెడ్డి, టాల్ల వెంకట రత్నం, కొల్లి శివప్రసాద రెడ్డి, రమాదేవి గారి పేరు మీద అన్నదానం జరుగుటకు గాను శ్రీ టాల్ల సత్తిరెడ్డి
శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు అన్నదానము నిమిత్తం రూ.1,00,516/-లు ఆలయ అధికారులను కలిసి దేవస్థానమునకు విరాలముగా అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.
addComments
Post a Comment