విశాఖపట్నం (ప్రజా అమరావతి); విశాఖలోని మాధవధార జీవీఎంసీ పాఠశాల వద్ద ఈరోజు జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో విజయసాయి రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. ప్రజారోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు
తప్పకవేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా అని తెలిపారు.
addComments
Post a Comment