అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసి ఒడిశాలోని భువనేశ్వర్లో కొత్తగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి ఆహ్వనించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
ఈ నెల 21నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం, 26న విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు.
ఆహ్వనపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాల్గొన్న టీటీడీ డిప్యూటీ ఈవో గుణభూషణ రెడ్డి, ఏఈవో దొరస్వామి.
addComments
Post a Comment