శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి): 

   దేవస్థానం నందు నిరుపయోగంగా ఉన్న వెండి కానుకలను హైదరాబాదులోని గవర్నమెంట్ మింట్ వారికి melting కొరకు గతములో అప్పగించిన వెండిని ఈరోజు అనగా ది.24-05-2022 న దేవస్థానం వారు  తీసుకొనువచ్చుట జరిగినది. ఈ వెండి బార్లను శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారి సమక్షంలో వెంటనే kvb బ్యాంక్ లాకర్ నందు భద్రపరచడము జరిగినది.

వెండి వివరములు:

వెండి : 624.020 కేజీలు

Bars: 42

Comments