అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన 1998 డీఎస్సీ అభ్యర్ధులు.
1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం శ్రీ వైఎస్ జగన్.
24 ఏళ్ళ నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద సంతోషాన్ని వ్యక్తం చేసి, సీఎంని సన్మానించిన 1998 డీఎస్సీ అభ్యర్ధులు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి.
addComments
Post a Comment