సీఎం శ్రీ వైయస్.జగన్ను కలిసిన ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్ సర్వీసెస్–2021 కి ఎంపికైన అభ్యర్ధులు. June 08, 2022 • GUDIBANDI SUDHAKAR REDDY అమరావతి (ప్రజా అమరావతి);క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను కలిసిన ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్ సర్వీసెస్–2021 కి ఎంపికైన అభ్యర్ధులు.ఏపీ నుంచి సివిల్ సర్వీసుకు ఎంపికైన అభ్యర్ధులతో ముచ్చటించి, వారిని అభినందించిన ముఖ్యమంత్రి. Comments
addComments
Post a Comment