అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన మేకపాటి విక్రమ్ రెడ్డి.
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయనున్న మేకపాటి విక్రమ్ రెడ్డి.
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న విక్రమ్ రెడ్డి.
హాజరైన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
addComments
Post a Comment