శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి):
గుంటూరు కి చెందిన శ్రీ రెడ్డి నవీన్ కుమార్ మరియు కుటుంబసభ్యులు సుమారు 416 గ్రాములు బరువు కలిగిన వెండి శఠగోపం ను శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానమునకు కానుకగా అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించి, శ్రీ శేషవస్త్రం, ప్రసాదములు అందజేసినారు.
addComments
Post a Comment