డయేరియా లక్షణాలతో అశ్వస్థత కు గురైన వారిని పరామర్శించిన ఆరోగ్య శాఖ మంత్రి

 తెనాలి (ప్రజా అమరావతి); మండలం లోని కొలకలూరు గ్రామంలోని SC కాలనీలో నివాసముంటున్న ప్రజలు డయేరియా లక్షణాలతో అశ్వస్థత కు గురైనా


రు. కొలకలూరు గ్రామ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో చికిత్స తీసుకుంటున్న వారందరిని పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించి, SC కాలనీలో పర్యటించి ప్రజలకు దైర్యం చెప్పి అక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజని , మరియు తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు  అన్నాబత్తుని శివకుమార్ , మరియు గుంటూరు జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్  యం. వేణుగోపాల్ రెడ్డి , మరియు తెనాలి సబ్ కలెక్టర్  శ్రీ నిధి మీనా , మరియు వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ , మరియు DM & HO  మరియు వైద్య సిబ్బంది.

Comments