సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌కు రాఖీలు కట్టిన ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు


అమరావతి (ప్రజా అమరావతి);


రక్షాబంధన్‌ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌కు రాఖీలు కట్టిన ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు



  రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్‌ పద్మజ, మానస.


ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్‌లో మౌంట్‌ అబూలో జరిగే గ్లోబల్‌ సమ్మిట్‌కు ముఖ్యమంత్రిని ఆహ్వనించిన బ్రహ్మకుమారి ప్రతినిధులు.


వీరితో పాటు రాఖీలు కట్టిన హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్‌ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ.

Comments