శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి): 

      గౌరవనీయులైన రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రివర్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు  గారు కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీఅమ్మవారి దర్శనము కల్పించారు.

     అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము  అందజేశారు.

Comments