శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):

      ఈ రోజు ది. 07-09-2022న విశాఖపట్నం కు చెందిన దాత సారిపల్లి ఉమాదేవి గారు మరియు కుటుంబసభ్యులు శ్రీ కనకదుర్గ అమ్మవారి అలంకరణ నిమిత్తం సుమారు 51.5 గ్రాముల బరువు గల బంగారు ఫాన్సీ హారం ను శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానమునకు సమర్పించారు.  ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించి, అమ్మవారి  శేషవస్త్రము మరియు ప్రసాదములు అందజేశారు.

Comments