రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం



*రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం


*


తిరుపతి, నవంబర్30 (ప్రజా అమరావతి):  ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి నేడు జగనన్న విద్యా దీవెన జూలై సెప్టెంబర్ 2022 సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు వారి తల్లుల ఖాతాలలో జమ చేసే కార్యక్రమంలో మదనపల్లెలో పాల్గొనుటకు ఉదయం 10.10 గం. కు రేణిగుంట విమానాశ్రయం కి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తో కలిసి చేరుకున్న వీరికి ఘన స్వాగతం లభించింది. అనంతరం 10.25 కి మదనపల్లె కు హెలికాప్టర్లో బయల్దేరి వెళ్లారు.


ఈ కార్యక్రమంలో  రాష్ట్ర భూగర్భ గనులు అటవీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ శిరీష తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కు మధుసూదన్ రెడ్డి సూల్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు, ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి, సీఈఓ ఈఎంసి గౌతమి జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి  టిటిడి, apsrtc వైస్ చైర్మన్ విజయనంద రెడ్డి, బోర్డు మెంబర్ పోకల అశోక్  కుమార్.


వీరితో పాటుగా అడిషనల్ ఎస్పీ కులశేఖర్ తిరుపతి ఆర్ డి ఓ కనక నరసారెడ్డి ఏర్పోర్టు సి ఎస్ ఓ రాజశేఖర్ ఎయిర్పోర్ట్ కమాండెంట్ శుక్ల రేణిగుంట తాసిల్దార్ శివప్రసాద్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.


Comments