సమకాలీన రాజకీయ పరిశీలనా వ్యాసాల సంకలనం పెన్‌ డ్రైవ్‌ పుస్తకాన్ని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


జర్నలిస్ట్‌ రెహాన రచించిన సమకాలీన రాజకీయ పరిశీలనా వ్యాసాల సంకలనం పెన్‌ డ్రైవ్‌ పుస్తకాన్ని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌.



తాను వివిధ పత్రికల్లో, ఆయా సందర్భాలలో రాసిన వ్యాసాలను పెన్‌ డ్రైవ్‌ పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చిన రెహాన, అభినందించిన ముఖ్యమంత్రి.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌) జీవీడీ కృష్ణమోహన్, సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి.

Comments