ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి.



రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ కేఎస్‌.జవహర్‌ రెడ్డి.

Comments