ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ సభ్యులు


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌


నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కే.వి. శివారెడ్డి, పలువురు ప్యానల్‌ సభ్యులు.


నిన్న జరిగిన ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు ప్యానల్, శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులు పి. పురుషోత్తం నాయుడు, డి.వి.రమణ, పి.కృష్ణ, సీహెచ్‌.శ్రీనివాసరావు, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్‌.చంద్రశేఖర్‌ రెడ్డి.

Comments