శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి):
ఈరోజు శ్రీ అమ్మవారి దర్శనార్ధం ఆలయమునకు విచ్చేసిన కేంద్ర రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆర్&డి మరియు చైర్మన్ డి.ఆర్.డి.ఓ, డా.జి.సతీష్ రెడ్డి ..
వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీఅమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు..
అనంతరం వీరికి వేదాశీర్వచనం చేసి శ్రీఅమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసిన ఆలయ వేదపండితులు..
addComments
Post a Comment