శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి): 

  ఈరోజు శ్రీ అమ్మవారి దర్శనార్ధం ఆలయమునకు విచ్చేసిన  కేంద్ర రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్  ఆర్&డి మరియు చైర్మన్ డి.ఆర్.డి.ఓ, డా.జి.సతీష్ రెడ్డి ..

వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీఅమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు..


అనంతరం వీరికి వేదాశీర్వచనం చేసి శ్రీఅమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసిన ఆలయ వేదపండితులు..

Comments