అమరావతి (ప్రజా అమరావతి);
క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను కలిసిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభా రవిబాబు, కమిషన్ సభ్యులు వడిత్యా సోమశంకర్ నాయక్, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కొర్ర రాము, చిచ్చడి మురళీ, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ మురళీ, ఎస్టీ కమిషన్ సెక్రటరీ డాక్టర్ గంగాధర్.
వార్షిక నివేదికను సీఎంకు సమర్పించిన ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు.
కమిషన్కు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన బ్రోచర్ను, ఎస్టీ కమిషన్కు సంబంధించిన ఏపీఎస్టీసీ.ఇన్ వెబ్సైట్ను, ఏపీ ఎస్టీ కమిషన్ యాప్ను కూడా ఆవిష్కరించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
గిరిజనుల అభ్యున్నతి మరియు వారి సమస్యల పరిష్కారం కోసం దేశంలో తొలిసారిగా ఏపీ ఎస్టీ కమిషన్ యాప్ను రూపొందించిన రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్.
addComments
Post a Comment