ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుండా జవాబుదారీ తనంతో పూర్తి స్థాయిలో పరిష్కరించాలి.



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


.. ఈ రోజు స్పందనలో వచ్చిన అర్జీలు సంఖ్య ..107


ఆన్లైన్ లో 105 , ఆఫ్ లైన్ లో 2, పోలీస్ అర్జీలు 16, పరిపాలన అర్జిలు 91


.. ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుండా జవాబుదారీ తనంతో పూర్తి స్థాయిలో పరిష్కరించాలి.



..అర్జీదారుడు సమస్యను జే కే సి 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ ద్వారా  నమోదు చేసుకోవచ్చు..



.....  కలెక్టర్ కె. మాధవీలత

.... ఎస్పీ సిహెచ్ . సుధీరకుమార్ రెడ్డి



  ప్రజా సమస్యలు పరిష్కార వేదిక స్పందనలో  వచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతతో కూడిన విధంగా   పరిష్కరించాలని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత ,  జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిహెచ్. సుదీర్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. 



సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్పందన  కార్యక్రమంలో కలెక్టరు డా. కె . మాధవీలత, జిల్లా ఎస్పీ సిహెచ్ . సుధీర్ కుమార్ రెడ్డి, జేసీ ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కె.దినేష్ కుమార్ ల తో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీ లత మాట్లాడుతూ స్పందనలో వచ్చిన ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్  కాకుండా పటిష్టవంతంగా నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలన్నారు. ఈ రోజు స్పందనలో ఆన్ ద్వారా 107 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించామన్న రు. ఇందులో ఆన్ లైన్ 105 అర్జీలు, ఆఫ్ లైన్ ద్వారా 2 వచ్చాయని, ఇందులో పోలీసు శాఖ కు సంబందించి 16 అర్జీలు రావడం జరిగిందని  పేర్కొన్నారు.  


ప్రజా సమస్యలు పరిష్కారం  నిమిత్తం స్పందన లో వచ్చిన ప్రతి అర్జీని నిర్నీత కాలంలోనే పరిష్కరించి అర్జీదారునికి న్యాయం చెయ్యాలన్నారు. స్పందన వెబ్ సైట్ లాగిన్ ప్రతిరోజు ఓపెన్ చేస్తూ వచ్చిన అర్జీలను బియోండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా  పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు  మరింత మెరుగైన విధంగా అర్జీల పరిష్కరించేందుకు  జగనన్నకు చెబుదాం   కార్యక్రమమని  ప్రవేశ పెట్టిందన్నారు. స్పందన ద్వారా  అయితే అర్జీలను స్వయంగా  దరఖాస్తు చేసుకుంటారని,  కానీ ఈ జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో అర్జీదారుడు సమస్యను 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయడం ద్వారా  నమోదు చేయవచ్చునన్నారు. ప్రజల యొక్క  ప్రతి అర్జీని  నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు.


 ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయిలోని అన్ని కార్యాలయాల్లో ప్రాజెక్టు మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు.


జిల్లా సూపరంటెండెంట్ ఆఫ్ పోలీసు సి.హెచ్. సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు శాఖకు సంబందించి స్పందనలో  16 అర్జీలను స్వీకరించామన్నారు.  అర్జీదారుల సమస్యలను త్వరితగతిన నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించే విధంగా సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. 


స్పందన లో కొన్ని అర్జీలు...


రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట్ నివాసి చిర్రా సత్యవతి వారి అర్జీలో తన కుమార్తె గంగాభావాని సంవత్సరం క్రితం ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లినదని, అయితే అక్కడ మా అమ్మాయికి జీతం ఇవ్వడంలేదని, అన్నంకూడా పెట్టడం లేదు. కావున మా అమ్మాయిని ఇండియాకు రప్పించవలసిందిగా అర్జీ లో కోరారు.


చాగల్లు మండలం మీనానగరం గ్రామ నివాసికొక్కిరపాటి గంగరత్నం వారి అర్జీలో   గెడ్డం రమేష్ అను వారు తన 3 వ కుమాటుడును కొట్టి పోలీస్ కేస్ పెట్టారు. కావున న్యాయం చేసి వారి నుండి రక్షణ కల్పించాలని అర్జీలో కోరారు.


రంగంపేట మండలం రంగం పేట గ్రామానికి చెందిన తూము వీర్రాజు తమ అర్జీలో గ్రామంలో ఉన్న రైస్ మిల్లు కు సంబందించి విద్యుత్ సర్వీసు గతంలో ఎల్.టి. నుంచి హెచ్ వీ.కి మార్చారు. కావున సర్వీసు మీటరు మార్చి సమస్యను పరిష్కరించాలని వారు తమ అర్జీలో పేర్కొన్నారు. 


కడియం మండలం మురముల్ల గ్రామానికి చెందిన రోక్కల పాప తమ అర్జీలో తన రెండవ కుమారుడు అతని భార్య కలసి ఇల్లు కొరకు తనను వేధిస్తున్నారని,  తనకు వారి నుంచి రక్షణ కల్పించాలని ఆర్జీలో కోరారు. 


రంగంపేట మండలం కొత్తపల్లి గ్రామ నివాసి వారి అర్జీలో తన పేరున మంజూరైన గృహనిర్మాణం లోన్  అధికారులు అకౌంట్ నెంబరు తప్పుగా నమోదు చేయడం వలన వేరే వారి అకౌంట్ కు జమ అయ్యింది. కావున నాకు మంజూరు అయిన లోన్ ఇప్పించవలసిందిగా వారను ఆర్జీలో కోరారు. 



ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కే. దినేష్ కుమార్, అడిషినల్ ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, డీఆర్వో  జి.  నరశింహులు,ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, పర్యాటక శాఖ రీజనల్ ఎగ్జిక్యూటివ్ సంచాలకులు వి.స్వామినాయుడు,  డిసిహెచ్ఒ డా. ఎమ్. సనత్ కుమారి,  సీపీఓ కె.ప్రకాష్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, డిహెచ్ఓ వి.రాథాకృష్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ జీ టి సత్యగోవిందం, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్,  స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె. విజయ కుమారి,డిపిఓ పి. జగదాంబ, గిరిజన సంక్షేమ అధికారి కే. ఎస్.జ్యోతి , డి ఎల్ డిఓ  పి. వీణాదేవి, డీఎస్ఓ పి. ప్రసాదరావు, సివిల్ సప్లై జిల్లామేనేజరు నాగార్జున రెడ్డి, ఎస్ ఈ పి ఆర్ ఎ బి వి ప్రసాద్, ఎస్ ఈ ఆర్ డబ్ల్యు ఎస్ డి. బాల శంకర రావు, డి ఎల్ డివో వి. శాంత మణి, డిఆర్డీఏ పిడి ఎస్. సుభాషిణి,   పలువురు జిల్లా శాఖా అధికారులు  తదితరులు పాల్గొన్నారు.


Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image