ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఙతలు తెలిపిన వీఆర్‌ఏ సంఘం నాయకులు.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఙతలు తెలిపిన వీఆర్‌ఏ సంఘం నాయకులు.





టీడీపీ ప్రభుత్వం గతంలో వీఆర్‌ఏలకు ఇస్తున్న రూ. 300 డీఏను రద్దు చేసిన విషయం కొద్దిరోజుల క్రితం సీఎం దృష్టికి తీసుకెళ్ళి దానిని కొనసాగించాలని కోరిన ఏపీజీఎఫ్‌ ప్రతినిధులు. సానుకూలంగా స్పందించి రూ. 300 కు బదులుగా డీఏని రూ. 500 కు పెంచి మంజూరు చేసిన ప్రభుత్వం.  


ఏపీజీఎఫ్‌ ఛైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సీఎంని సత్కరించి, కృతజ్ఞతలు తెలిపిన  వీఆర్‌ఏ సంఘ నాయకులు ధైర్యం, సత్యరాజ్, సుధాకర్, వెంకటేశ్వర్లు.

Comments