సంక్షేమం అందిస్తున్న జగన్నే గెలిపించుకొందాం.

   తెనాలి (ప్రజా అమరావతి);

సంక్షేమం అందిస్తున్న జగన్నే గెలిపించుకొందాం




 ప్రతి వార్డులో కోట్లసంక్షేమం అందిస్తున్నజగన్  ప్రభుత్వమే మళ్ళీ  రాష్ట్రంలో మళ్ళీ  గెలిపించు కుందామని తెనాలి MLA అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. గురువారం పెరుగు మార్కెట్ వద్ద  ఉర్థూ పాఠశాలలో 19 వ వార్డు 23 వ సచివాలయంలో జరిగిన "జగనే ఎందుకు కావాలి" వార్డు సమావేశంలో ఆయన మాట్లాడుతూ 19వ వార్డులో ఆర్థిక పరమైన  ఆర్థికేతరమైన 38రకాల తథాలకు 10.18కోట్లు సంక్షేమం అందివ్వటం జరిగిందని గతంలోని ప్రభుత్వం  శుష్క వాగ్దానాలు చెసింది తప్ప ఆచరణ లేదన్నారు.


తెనాలి మున్సిపల్ ఛైర్మన్  తాడిబోయిన రాథికా రమేష్   మాట్లాడుతూఈవార్డు ప్రజలకు అర్హులైన సంక్షేమం అభివృథ్థి అందించి వార్డులోని నిరుపేదలకు ఆదుకొన్నారని అన్నారు. ఇంకా ఎవరైనా అర్హులైన వారుంటే వారందరికీ సంక్షేమ పథకాలను అందించుటకు సిథ్థంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి  స్దానిక శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ను తిరిగి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతేని ఉందన్నారు.



ఈ కార్యక్రమంలో కమిషనర్ జస్వంతరావు, తెనాలి టౌన్ ఆర్యవైశ్య అద్యక్షులు  మద్దాళి శేషాచలం ,  తాడిబోయిన రమేష్, మేనేజర్ అప్పలరాజు, చుండూరు శాయి (వార్డ్ ఇన్చార్జి),శానిటరీ ఇన్స్పెక్టర్  రామచంచంద్రరావు, వైకాపా నాయకులు ,  సచివాలయ సిబ్బంది, వార్ఢు వాలంటీర్లు, గృహసారథులు ప్రభృతులు పాల్గొన్నారు.


Comments