తెనాలి (ప్రజా అమరావతి);
తూనికలు కొలతల్లో అవగాహనుండాలి
తూనికల కొలతల విషయంలో అందరికి అవగాన కల్పించాలని తెనాలి డివిజనల్ డెవలప్మెంట్ అథికారిణి పద్మావతి అన్నారు . శుక్రవారం కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో సచివాలయ ఇంజనీరింగ్ అథికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో లీగల్ మెట్రాలజీ శాఖ సిబ్బంది పరిమతంగా ఉండటంతో సచివాలయాలలోని ఇంజనీరింగ్ సిబ్బందికి లీగల్ మెట్రాలజీ విభాగపు విథులు నీర్వర్తించాలని అందు కోసం వారు తమ పరిథిలోని దుకాణాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్లు చేయించాలని అందుకు త్వరలో యాప్ ప్రభుత్వం రూపొందిస్తుందని తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమం జిల్లా లీగల్ మెట్రాలజీ అథికారి సునీల్ రాజు, తెనాలి అథికారి శాయి పాల్గొన్నారు.
addComments
Post a Comment