తాడేపల్లి (ప్రజా అమరావతి);
రాష్ట్ర మహిళా సంఘ నేతలతో కలసి
ఆంధ్రప్రదేశ్ డిజిపిని కలిసిన సినీనటి కాదంబరి జత్వాని..
రమాదేవి, ఐద్వా, స్టేట్ సెక్రెటరీ మాట్లాడుతూ
కాదాంబరి జత్వాని, గత ప్రభుత్వంలో అక్రమంగా కేసు రిజిస్టర్ చేశారని కేసును వెంటనే ఎత్తివేయాలని కోరారు
15 రోజులలో మీకు పూర్తి సమాచారం మళ్ళీ తెలియపరుస్తానని తెలియజేస్తామని డిజిపి తెలియజేశారని మీడియాకు తెలియజేశారు జత్వాని.
రమాదేవి మాట్లాడుతూ
గత ఆగస్టు లోనే ఈ కేసును
కొట్టి వేస్తామని అన్నారు
కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆమె డివైసెస్ కూడా ఇవ్వలేదు అన్నారు
హోమ్ మినిస్టర్ ను అడిగినా స్పందన లేదని
అందుకే డిజిపి ని కలిసా మన్నారు
గత ప్రభుత్వం వారి కుటుంబాన్ని వేదించింది
ఈ ప్రభుత్వం ఐనా న్యాయం చేస్తుందని అనుకుంటే అది చేయలేదు
ఈ కేసు కొట్టి వేయడానికి ప్రభుత్వానికి ఇబ్బంది యేమిటో చెప్పాలని అన్నారు ..
తక్షణమే కేసును కొట్టి వేయాలని అన్నారు
రాష్ట్రంలో బాలికలు మహిళలు పై దాడులు జరుగుతున్నాయని
మహిళల కు స్వేచ్ఛ లేదన్నారు విద్యార్థులు బాలికల పై గ్యాంగ్ రేప్ లు జరుగుతున్నాయి ఐనా ఈ ప్రభుత్వ స్పందించిన సందర్భాలు లేవు
ప్రభుత్వమే ఇలాంటి ఘటనలు ప్రోత్సాహిస్తుందా అన్న అనుమానాలు ప్రజలకు కలుగు తున్నాయన్నారు
రాష్ట్రంలో గంజాయి మద్యం వినియోగం విపరీతంగా పెరగడంతో
మహిళలు విషయం లో మహిళా సంఘాలు మేధావులు కూడా కొన్ని చట్టాలు తీసుకురావలసిన
అవసరం ఉందని అన్నారు.
ప్రభుత్వం పై ప్రజలు నమ్మకంతో గెలిపించారని
ఆ నమ్మకాన్ని ప్రభుత్వం నిలుపుకోవాలన్నారు రమాదేవి...
addComments
Post a Comment