'శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి,
విజయవాడ '20 మార్చి 2025 (ప్రజా అమరావతి);
"అన్నప్రసాద పధకం విరాళం
"
శ్రీ దుర్గామల్లేశ్వరుల సన్నిధిలో అన్న ప్రసాదం వితరణ నిమిత్తం కృష్ణా జిల్లా గుడివాడ కు చెందిన శ్రీమతి సుంకర బాలాంబ గారు 2లక్షల 116 రూపాయలు విరాళం అందించారు.
తేది. 20.03.2025 ఉదయం దేవస్థానమునకు విచ్చేసి విరాళం అందించారు.
ఈ సందర్బంగా దాత కుటుంబీకులకు శ్రీ అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేసి, చిత్రపటం, ప్రసాదాలను దేవస్థానం నుండి అందించారు.
addComments
Post a Comment